మావోల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి సీతక్క

M Espitha Chowdary | 27 June 2025 11:43 PM | జాతీయం
గాయత్రి వార్తలు - జాతీయం / తిరుపతి : ఆదివాసీల హక్కుల విషయంలో మావోయిస్టులు చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. తన మూలాలను తాను ఎన్నడూ మరచిపోలేదని, ఆదివాసీల పక్షాన నిలబడతానని ఆమె స్పష్టం చేశారు. ములుగులో విలేకరులతో మాట్లాడిన ఆమె, మావోయిస్టులు తనపై చేసిన విమర్శలను ఖండించారు.
← Back Share Download